కాకతీయానంతరం యుగము (క్రీ .శ 1303 – 1500 )
ఆంధ్రదేశం – ముస్లిం పాలన :
ముస్లిం పాలనలో ఆంధ్రదేశం , ద్రవిడదేశం ఎదుర్కొన్నా దుస్థితిని సమకాలికమైన్ ప్రోలయ నాయకుని విలాసతామ్రశాసనం ,గంగాదేవి రచించిన “ మధురావిజయం “ విపులంగా వర్ణించాయి .
ఈ దండయాత్రల నుండి ఆంధ్రదేశాన్ని రక్షించాలని ముసునూరి వంశానికి చెందిన ప్రోలయనాయకుని నేతృత్వతంలో 75 మంది రాజులు ఏకమయ్యారు .
దీని గూర్చి రెడ్డి రాణి అనతల్లి తన “కాలువచేరుశాసనంలో “ పేర్కొనది.
కేవలం మూడు సంవత్సరంలో అనగా క్రీ .శ 1326 నాటికి తీరాంధ్రము ముస్లింల పాలన నుండి విముక్తి పొందింది .
తరువాత ఈ పోరాటాన్ని తెలంగాణలో కొనసాగించింది - కాపయనాయుడు .
క్రీ .శ 1326 లో కాపయనాయుడు ఓరుగల్లు కోటను ఆక్రమించాడు .
దీనితో “ఆంధ్రదేశాధీశ్వర “ ఆంధ్రసురత్రాన “ బిరుదుల తో తెలుగు దేశానికి అధిపతి అయ్యాడు .
TSPSC Groups Material Free Download
తెలుగుదేశానికి తిరిగి ఓరుగల్లు రాజధాని అయింది .
కాకతీయుల అనంతరం ఈ క్రింది మూడు రాజ వంశాలు ఆంధ్రదేశంలో పాలన చేశాయి .
1.ముసునూరి వంశం
2.వెలమానాయకులు
3. రెడ్డి రాజులు .
Kakatiya Dynasty History In Telugu Free Download
0 Comments