వేములవాడ చాళుక్యులు
స్టాపకుడు : విక్రమాదిత్య యుద్ద మల్లుడు
మతం : హైందవం, జైనం
రాజదాని : వేములవాడ
గొప్పవాడు : రెండవ అరికేసరి
చివరివాడు :మూడో అరికేసరి
వేములవాడ చాళుక్యులు వంశ వృక్షావళి
మొదటి వినయాదిత్యుడు – యుద్దమల్లుడు (క్రీ.శ 750-775)
↓ ↓
మొదటి అరికేసరి (క్రీ .శ 775-800) వీర గృహుడు
↓ ↓
మొదటి నరసింహుడు (క్రీ .శ 800-825)
↓ బద్ర దేవుడు
రెండవ యుద్ద మల్లుడు (క్రీ.శ825-850)
↓
బద్దెగుడు(క్రీ .శ -850-895)
↓
మూడువ యుద్ద మల్లుడు (క్రీ .శ 895-915)
↓
రెండవ నరసింహుడు (క్రీ .శ 915-930)
↓
రెండవ అరికేసరి (క్రీ .శ 930-941)
↓ ↓
నాగరాజు (క్రీ.శ 941-959) బద్ర దేవుడు(క్రీ. శ 941-946)
రాష్ట్ట్ర కూట సామంతులుగాతెలంగాణా ప్రాంతంలోరాజ్యం చేసిన పాలకులలో వేములవాడ చాళుక్యులు ఒకరు .
వీరి రాజధాని కరీంనగర్ లోని “వేములవాడ “.
వీరి ఛారిత్రకు ఆధారాలు:
-కొల్లిపర శాసనం
-రెండోవా అరికేసరి వేముల వాడ శిలాశాసనం
-మొడో అరికేసరి షర్బని తామ్రశాసనం
-పంప కవి యొక్క “విక్రమార్జున విజయం “ గ్రధామ్ .
విక్రమాదిత్య యుద్దమల్లుడు :
ఇతను వేములవాడ వంశ స్తాపకుడు.
ఇతను నిజామాబాద్ జిల్లాలోని “నిండూరు బోధను “ రాజదానిగా పాలన చేశాడు .
ఇతను కొన్ని రాజ్యాలను చిత్రకూట దుర్గాన్ని సాధించాడు.
ఇతను సపాదలక్ష దేశాన్ని ఏలినట్లు శాసనాలు తెలుపుతున్నాయి .
సపాద లక్ష అనగా లక్షా పాతిక బంగర్రు నాణాలు ఆధాయమ్ గల దేశమని అర్ధం .
నేటి కరీంనగర్ , నిజామాబాద్ జిల్లాలను వీరి కాలంలో “సపాదలక్ష “ దేశమనే వారు .
రాష్ట్ర కూట రాజు దంతిదుర్గుడు తన సేనాపతి యుద్దమల్లుని సహాయంతో బాదామి చాళుక్యులను ఓడించాడు .
అందువల్ల దంతిదుర్గుడు యుద్దమల్లునికి నిజామాబాద్ బోదన్ ప్రాంతాన్ని సామంత రాజ్యంగా ఇచ్చాడు .
మొదటి అరికేసరి :
ఇతను యుద్ద మల్లుని కుమారుడు .
రాస్ట్రా కూట చక్రవర్తి దృవుని సామంతుడు .
తూరుపు చాళుక్యురాజు నాలుగో విష్ణు వర్ద్దనినుపై దృవుడు జరిపిన యుద్దలలో ఇతను పాల్గొన్నట్లు కొలిపర శాసనం చెబుతునది .
విక్రమార్జున విజయం గ్రంధం ద్వారాఇతను వేంగి , త్రికలింగాలను జైంచాడు అని తెలుస్తుంది
ఈ వియజాల వల్ల రాజయం తూర్పుగా విస్తరించింది.
ఇతను కొల్లిపర తామ్రశాసనం వేయించాడు.
ఇతని రాజ్యం తెలంగాణలోని కృష్ణ నది పరివాహ ప్రాంతమని తెలిపే శాసనాలు – శ్రీశైలం , ఏలేశ్వర శాసనాలు.
బద్దెగుడు:
బద్దెగా బాధేగేశవరాలయాన్ని నిర్మించాడు.
బద్దెగేశవరాలయంను వేములవాడలోని బిమేషవరాలయంగా గుర్తించాడు .
ఇతని బిరుదు ”సోలాడ-గండ “(అపజయమెరుగని వీరుడు).
సొలగండ అనగా ‘నలబై రెండు యుద్దాలు చేసిన వీరుడు ) అర్ధం .
రాస్ట్రా కూట రెండో కృష్ణుని సామంతుడు.
ఇతని గుణగ విజయాదిత్యుడు (తూర్పుచాళుక్య రాజు ) ఓడించాడు.
తూర్పు చాళుక్యరాజు మూడవ విజయాదిత్యుని చేతిలో మరణించాడు.
రొండవ నరసింహుడు:
రాష్ట్రకూట చక్రవర్తి మూడో ఇంద్రుని పక్షాన ఉత్తరదేశ దండయాత్ర చేశాడు .
ఇతను లాటదేశాన్ని సప్త ములవాలను జయించాడు .
“కాలప్రియ(కల్పి)” అనే చోట గార్జర ప్రతీహార మహీపాల చక్రవర్తిని ఓడించి విజయ స్తంబాన్ని నాటాడు .
యుమాన నది దాటి కన్యా కుబ్జ నాగర్మ్ చెరీ తన గుర్రాలకు గంగా నది నీరు త్రాగించాడు .
ఇతను మూడో ఇంద్రుని సోదరిని “జాకవ్య”ను పెళ్లి చేసుకున్నాడు.
రెండో అరికేసరి:
ఇతను 2వ నర్సింహుడు ,జాకవ్య కుమారుడు.
వేములవాడ చాళుక్యులలో గొప్పవాడు .
తన మేనమామ మూడో ఇంద్రుని కుమార్తె ‘రేవక నిర్మూడిని “ , మరో రాజకుమార్తే “లోకాంబికను “పెళ్లి చేసుకున్నాడు .
ఇతను రాష్ట్ర కూట రాజు నాలుగో గోవిందుడిని ఓడించాడు.
ఇతని కాలంలో పంపకవి మహాబారత కథతో అరికేషరీ కథను,జోడించి “విక్రమార్జున విజయం “అనే కన్నడ కావ్యాన్ని వ్రాశాడు.
ఇతను వేములవాడ శిలాశాసనం వేయించాడు.
వేములవాడలో అతిద్య గృహం నిర్మించినధి రెండోవా అరికేసరి .
ఇతని బిరుదులు :మహామండలేశ్వర
మహాసామంతాధిపతి .
బధ్ర దేవుడు :
రెండవ అరికేసరి తరువాత అధికరంలోకి వచ్చాడు .
వేములవాడలో “శుభదామ జీణాలయం “ను నిర్మించినాడు .
మూడో అరికేసరి :
రెండవ బద్ధెగుడి కుమారుడు .
వేములవాడ చాళుక్యులలో చివరివాడు .
రాష్ట్రకూట రాజు మూడవ కృష్ణుని సమకాలికుడు.
ఇతను జైనకవి సోమదేవ సూరుని ఆధరించాడు .
ఇతను సోమదేవసూరికి వేములవాడలో సుభరామ జనాలయం ను ధానం చేస్తునట్లు షర్బని శాసనంలో పేర్కొన్నాడు.
సోమదేవసూరి:
ఇతని సుప్రసిద్ద జైన సమయాచార్యుడు .
ఇతని రచనలు:
_యశస్థిలక చంపూ కావ్యము
_నీటి వాక్యమృత
_యుక్త్తచింతమని
బిరుదులు:
_శద్వాదచాలసింహ
_తార్కిక చక్రవర్తి
_కవిరాజు
మతం :
వేములవాడ చాళుక్యుల కాలంలో జైనులు, శైవులు ఉండేవారు.
జీనవల్లభుడు జైన మంధిరాన్ని జైనా మతాబివృద్ధికి పాటుపడ్డాడు.
మొదటి అరికేసరి సద్యో శివాచార్యునికి “బల్మోగా”అనే గ్రామాన్ని దానమిచ్చాడు .
ధానమిచ్చినట్లు “కొల్లిపర”తామ్ర శాసనం ద్వారా తెలుసుతుంది.
వీరు నిర్మించిన దేవాలయాలు
1.రాజరాజేశ్వర ఆలయం
2.బద్ధెగేశ్వర ఆలయం
ఆర్ధికపరిస్థితి :
భూమి శిస్తు ముక్యఆదాయం
పన్ను వసూలు సుంకాదికారులు ఉండేవారు
వడ్డీ వ్యాపారం ఉండేది
గ్రామం 12 మంధి అదినంలో ఉండేది
1.గ్రామాధికారి 2.న్యాయదికారి 3.కరణం 4.తలారి 5.గ్రైన్ధి (నిరుడుకాడు)6.జ్యోతిష్యుడు 7.కమ్మరి 8.వడ్రంగి 9.చాకలి 10.మంగలి 11.గ్రామోపాద్యాయుడు 12.సుంకాదికారి
వృత్తికారులు :
1.సాలె 2.చర్మకార 3.కంచరి
v అదికారులు :
1.గౌండ 2.గౌడ్ 3.పటేబిరి 4.రెడ్డి
Vemulawada Chalukyulu History In Telugu PDF Free Download
బాషా సాహిత్యాలు :
రెండవ అరికేసరి కవి ,పండితుడు
పంచకవిని “ధర్మపురిని” అగ్రహరంగా ఇచ్చాడు
కన్నడ ఆదికవి – పంపా
పంప రచించిన విక్రమార్జున విజయంలో నాయకుడు – రెండో అరికేసరి
క్రీ.శ 940లో కార్క్యల శాసనం రచించివేయించిన వాడు – జీనవల్లభుడు (పంపకవి సోదరుడు )
బిరుదులు :
బద్ధెగుడు - సొలగండ (అపజయంమెరుగని వీరుడు )
సోమదేవసూరి - 1.శాద్వదలచలసింహ
2.తార్కిక చక్రవర్తి
శాసనాలు:
మొదటి అరికేసరి : కొల్లిపర శాసనం వేములవాడ చాళుక్యుల గురురించి వివరిచును .
రెండవ అరికేసరి : వేములవాడ శిలాసనం
మూడవ అరికేసరి : శర్బని శాసనం
మూడోవ ఆరికేసరి: “సుభాధమ జీనలయం “(బద్దెగుడు వేములవాడలో నిర్మించిన ) ను జైనాచార్యుడైన సోమసూరికి ధానం చేస్తున్నట్లు శర్బని శాసనం తెలుపుతుంధి .
కవులు :
1.రెండవ అరికేసరి ఆస్థానంలో – పంపకవి (జైనుడు) – “విక్రమార్జునవిజయమ్ “ అనే కన్నడ కావ్యాన్ని రాశాడు .
2.మూడోవా అరికేసరి కాలంలో – సోమదేవసూరి – 1.”యశస్థిలక చంపూ –సోమదేవసూరి
2.నీతి వాక్యామృత
3.యుక్త చింతామణి గ్రందాలు రచించాడు .
నిర్మాణాలు:
సుభాదమ జీనాలయం (వేములవాడ) – బద్ధెగుడు నిర్మించాడు.
0 Comments